-
భారత్ పెట్టుబడులకు స్వర్గధామం : ప్రధాని మోదీ
-
టాటాల ఇన్వెస్టర్ మీట్ వాయిదా..
ముంబై: టాటా గ్రూప్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత కంపెనీలో రేగిన ప్రకంపనలు టాటాలను భారీగానే తాకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నవంబర్ 18న జరగాల్సిన ఇన్వెస్టర్ల మీట్ ను వాయిదా వేసుకుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా 150 మందితో జరగాల్సిన ఈ మీట్ ను గత నెలలో రచ్చకెక్కిన బోర్డు రూం డ్రామా కారణంగా వాయివా వేసినట్టు జాతీయ మీడియా నివేదించింది. అలాగే టాటా సన్స్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీని తొలగించిన అనంతరం, ఇండియన్ హోటల్స్ లో ఆరుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్లు మిస్త్రీకి మద్దతు పలకడాన్ని రతన్ టాటా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై వారి 'స్వతంత్రత'పై విచారణ జరిపించాలని టాటాలు నిర్ణయించినట్టు సమాచారం. మిస్త్రీని తొలగించాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా , సంస్థ భవిష్యత్తుపై అనుమానాలు పుట్టించేలా ఎందుకు మాట్లాడారన్న విషయమై ప్రశ్నించనునట్టు టాటా ట్రస్ట్స్ సీనియర్ సభ్యుడొకరు తెలిపారు.వారు షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ నుంచి తాము ఏ విధమైన ప్రోత్సాహకాలూ తీసుకోలేదని వారు నిరూపించుకోవాల్సి వుంటుందని టాటా గ్రూపు వర్గాలు స్టాక్ ఎక్స్ఛేంజీ కి వివరించాయి. మిస్త్రీపై వారు పూర్తి నమ్మకాన్ని ఉంచారని, ఈ విషయంలో ఐహెచ్సీఎల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు తాము చర్యలు తీసుకోనున్నామని టాటా సన్స్ తెలిపింది. కాగా మిస్త్రీ ఆకస్మితక తొలగింపు తర్వాత టాటా సన్స్ జీఈసీని రద్దు చేశారు. దీంతో టాప్ లెవల్ అధికారులు రాజన్, నిర్మాల్య కుమారు, మధు కన్నన్ లు రాజీనామా చేశారు. అలాగే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూవలం మిస్త్రీకి సన్నిహితంగా మెలగడం మూలంగానే తనమీద వేటుపడిందని నిర్మాల్య కుమారు తన బ్లాగ్ లో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement