-
మునావర్ ఫరూకీ కామెడీ షోకి గ్రీన్సిగ్నల్.. రాజాసింగ్ వార్నింగ్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పాలిటిక్స్ హీటెక్కాయి. మునావర్ ఫరూకీ కామెడీ షో కి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో, రేపు(శనివారం) హైటెక్స్ కామెడీ షోను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ కామెడీ షో వివాదం మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. మునావర్ కామెడీ షోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబట్టారు. మునావర్ షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రేపు జరగబోయే షోను అడ్డుకుంటామని అన్నారు. అంతకు ముందు కూడా ఎక్కడ షో నిర్వహిస్తారో ఆ హాల్ను దగ్దం చేస్తామని కూడా రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: దూకుడు పెంచిన కాంగ్రెస్.. మునుగోడులో రేవంత్ ప్లాన్ ఫలిస్తుందా..? -
హైటెక్స్లో ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన
హైదరాబాద్: నోరూరించే మామిడి పండ్ల రకాలు, సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలు, మరెన్నో పండ్లు, సాగును సులభతరం చేసి అధిక దిగుబడికి వీలు కల్పించే ఎన్నో యంత్ర పరికరాలు మాదాపూర్ హైటెక్స్లో కొలువుదీరాయి. అగ్రి, హార్టి అంతర్జాతీయ ఎగ్జిబిషన్ శుక్రవారం ఇక్కడ ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి, సీడీ కార్పొరేషన్ ఎండీ మురళి దీన్ని ప్రారంభించారు. ఈ నెల 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. సుమారు 50వరకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. సందర్శకులతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది. -
క్యూట్ డాగ్స్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement