breaking news
govenrement hospital
-
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం
-
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం
నెల్లూరు: కావలి ప్రభుత్వ వైద్యుల నిర్వాకం ఓ బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. జ్వరంతో బాధపడుతున్న బాలుడిపట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అతడికి ఇంజక్షన్ చేయడంతో బ్లడ్ క్లాట్ అయ్యి ఇన్ ఫెక్షన్ రావడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కావలి ప్రభుత్వాస్పత్రి వద్ద బంధువులు ఆందోళన నిర్వహించారు.