-
కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు
కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా సంక్రాతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం ప్రారంభమయ్యే ఈ జాతర మూడు నెలల పాటు కొనసాగుతుంది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామికి నైవేద్యం సమర్పించారు. గుట్టపై వెలసిన రేణుక ఎల్లమ్మకు సైతం నైవేద్యం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుంచి భక్తులు తరలివచ్చారు. -
కృష్ణాతీరం.. జనసంద్రం
భక్తులతో కిటికిటలాడిన దత్తక్షేత్రం వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు పస్పుల ఘాట్ నుంచి సాక్షి : పవిత్ర కృష్ణా పుష్కరాలకు నదీతీరం భక్తులతో పోటెత్తింది. పుణ్యస్నానాల కోసం 8వరోజు శుక్రవారం పస్పుల ఘాట్లో దాదాపు 60వేల మంది భక్తులు స్నానమాచరించారు. భక్తుల రద్దీ పెరగడంతో ట్రెయినీ కలెక్టర్ పలేమా సత్పతి, ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి పర్యటించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. దత్తక్షేత్రంతో పాటు పంచదేవ్పాడ్ శ్రీపాద వల్లభస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తల్తెకుండా దేవాదాయశాఖ తరుపున సౌకర్యాలు కల్పించారు. భక్తుల రద్దీ పెరగడంతో అదనంగా మరో షవర్ ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా నది నీటిని పరీక్షలు నిర్వహించారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదనంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. భక్తులు పిండప్రదానం, చాటవాయనం తదితర మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీపాదచాయ ఆశ్రమంలో అన్నదానం చేశారు. పార్కింగ్లో వాహనాలు నిండుకున్నాయి. -
బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: శ్రీవెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. దాదాపు కిలోమీటర్ దూరం వరకు భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు పది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేశారు. కొద్దిసేపట్లో శ్రీవారు కల్పవృక్షవాహనంపై ఊరేగుతారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement