-
కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్
సాక్షి, మేడ్చల్: కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటించారు. టీఆర్ఎస్గా పేరును ఆమె ప్రకటించారు. శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఆవిర్భావ సభగా ఆమె ఈ ప్రకటన చేవారు.
-
జస్టిస్ లీసా గిల్కు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శుభాకాంక్షలు
Sat, Apr 25 2026 09:58 AM -
విజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓటర్లకు, తన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు.
Sat, Apr 25 2026 09:39 AM -
రగిలిపోతున్న బెంగాల్ ఓటర్లు.. ఈ సారీ తగ్గేదేలే?
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 92.9 శాతం రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదు కాగా.. ఇప్పుడు అందరి దృష్టి బుధవారం జరగనున్న రెండో విడతపైనే పడింది.
Sat, Apr 25 2026 09:39 AM -
మహిళా బిల్లును కక్ష కట్టి ఓడించారు
● బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు డాక్టర్ జ్యోతీ పాణిగ్రహి
Sat, Apr 25 2026 09:36 AM -
భూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు
వజ్రపుకొత్తూరు రూరల్: ఏళ్ల తరబడి ఉన్నటువంటి భూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు.
Sat, Apr 25 2026 09:36 AM -
పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలు
● జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో కలెక్టర్ కులకర్ణి
Sat, Apr 25 2026 09:36 AM -
వైఎస్సార్సీపీ కార్యకర్తలను విచారించిన పోలీసులు
జి.సిగడాం: మండలంలోని దేవరవలస గ్రా మానికి చెందిన మచ్చ సతీష్, మచ్చ శ్రీనివాసరావులకు సంబంధించిన 30 బస్తాల ధాన్యం, మూగజీవులకు నిల్వ చేసిన వరి గడ్డి అగ్నికి ఆహుతయ్యాయి.
Sat, Apr 25 2026 09:36 AM -
నాక్కమామ్ముడిలో జిల్లా కలెక్టర్ పర్యటన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొంఢ సమితి నాక్కమామ్ముడి పంచాయతీలో జిల్లా కలెక్టర్ ప్రధామేశ్ అర్వింద్ రాజశిర్కే శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
Sat, Apr 25 2026 09:36 AM -
ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం
పర్లాకిమిడి: జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలను స్థానిక బిజూ పట్నాయక్ కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ప్రారంభించారు. గుసాని సమతికి ప్రథమ, తృతీయ బహుమతులు వచ్చినందుకు సమితి చైర్మన్ వీర్రాజు అభినందనలు తెలిపారు.
Sat, Apr 25 2026 09:36 AM -
మౌలిక సౌకర్యాల కల్పనే ధ్యేయం
రాయగడ: అత్యంత వెనుకబడిన సమితిగా గుర్తింపు పొందిన గుడారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించే విషయంలో అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని బీడీఓ సుచిస్మిత బెహరా అన్నారు.
Sat, Apr 25 2026 09:36 AM -
శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరులో పచ్చనేత రాజ్యాంగం అమలులో ఉంది. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు పనిచేయవు. చట్టం ఉన్నా సారు చుట్టంలా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తోంది. ‘‘తన రెస్టారెంట్లో బ్రాండెడ్ మద్యం విక్రయించాలి.
Sat, Apr 25 2026 09:36 AM -
ఇదేం విస్తరణ
కందుకూరు: జాతీయ రహదారి 167బి నుంచి కందుకూరు పట్టణంలోకి వచ్చే అంతర్గత రోడ్డు (ఓవి రోడ్డు) విస్తరణ పనులు చర్చనీయాంశంగా మారాయి. పట్టణంలోకి వచ్చే ఓవీ రోడ్డును కేవలం ఇరువైపులా రెండు అడుగుల మేర పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Sat, Apr 25 2026 09:36 AM -
జర్నలిజం ముసుగులో ఎల్లో రాతలు
ఒంగోలు టౌన్: జర్నలిజం ముసుగులో మహిళలపై తప్పుడు రాతలు రాస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ మీద ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా ఎందుకు కేసు నమోదు చేయడంలేదని, మహిళా లోకం సిగ్గుతో తలవంచుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ మీద వెంటనే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల
Sat, Apr 25 2026 09:36 AM -
డర్
డీజిల్Sat, Apr 25 2026 09:36 AM -
సన్ రైజింగ్..!
వేసవి ముదిరింది. సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. రోడ్లపైకొస్తే నడి నెత్తి పగలగొడుతున్నాడు.
Sat, Apr 25 2026 09:36 AM -
నీటి పన్ను వసూళ్లు ..ప్చ్!
రూ.19.51 కోట్లు రూ.19.35 కోట్లు ఒంగోలు కార్పొరేషన్ రూ.4.29 కోట్లు రూ.4.21 కోట్లుమార్కాపురం
రూ.3.62 కోట్లు
రూ.3.59 కోట్లు
కందుకూరు
Sat, Apr 25 2026 09:36 AM -
భూములు గిరిజనులవి.. పరిహారం కూటమి నేతలకు
గుడ్లూరు: తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను టీడీపీ నేతలు అక్రమంగా ఆన్లైన్ చేయించుకుని రామాయపట్నం పోర్టు కింద పరిహారం పొందేందుకు కుట్ర పన్నుతున్నారని, తమకు న్యాయం చేయాలని మండలంలోని చేవూరు గ్రామానికి చెందిన గిరిజనులు గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార
Sat, Apr 25 2026 09:36 AM -
మార్కాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శివశంకర్రెడ్డి
మార్కాపురం: మార్కాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎం.శివశంకర్రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం మార్కాపురం పట్టణంలోని అసోసియేషన్ హాల్లో బార్ ఎన్నికలు నిర్వహించారు.
Sat, Apr 25 2026 09:36 AM -
పల్లె నిద్రలో కలెక్టర్కు సమస్యల వెల్లువ
చీమకుర్తి రూరల్: పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం రాత్రి చీమకుర్తి మండలంలోని చండ్రపాడు గ్రామంలో బస చేశారు. ముందుగా గ్రామస్తులతో సమస్యలపై చర్చించారు. స్థానికులు అనేక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
Sat, Apr 25 2026 09:36 AM -
ప్రతి ఇంటికి తాగునీటిని అందించాలి
మార్కాపురం టౌన్: జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ విజయసునీత అన్నారు. కలెక్టరేట్లో జలజీవన్ మిషన్ పథకంపై శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు.
Sat, Apr 25 2026 09:36 AM -
" />
జూన్ 2న తహసీల్దార్ భవనం ప్రారంభం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
Sat, Apr 25 2026 09:36 AM -
ఆర్టీసీ కార్మికుల మౌనప్రదర్శన
గోదావరిఖనిటౌన్: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు శుక్రవారం నోటికి నల్లగుడ్డ కట్టుకొని మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు.
Sat, Apr 25 2026 09:36 AM -
నడుం నొప్పి.. కంటి సమస్య
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
Sat, Apr 25 2026 09:36 AM
-
కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్
సాక్షి, మేడ్చల్: కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటించారు. టీఆర్ఎస్గా పేరును ఆమె ప్రకటించారు. శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఆవిర్భావ సభగా ఆమె ఈ ప్రకటన చేవారు.
Sat, Apr 25 2026 10:10 AM -
జస్టిస్ లీసా గిల్కు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శుభాకాంక్షలు
Sat, Apr 25 2026 09:58 AM -
విజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓటర్లకు, తన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు.
Sat, Apr 25 2026 09:39 AM -
రగిలిపోతున్న బెంగాల్ ఓటర్లు.. ఈ సారీ తగ్గేదేలే?
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 92.9 శాతం రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదు కాగా.. ఇప్పుడు అందరి దృష్టి బుధవారం జరగనున్న రెండో విడతపైనే పడింది.
Sat, Apr 25 2026 09:39 AM -
మహిళా బిల్లును కక్ష కట్టి ఓడించారు
● బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు డాక్టర్ జ్యోతీ పాణిగ్రహి
Sat, Apr 25 2026 09:36 AM -
భూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు
వజ్రపుకొత్తూరు రూరల్: ఏళ్ల తరబడి ఉన్నటువంటి భూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు.
Sat, Apr 25 2026 09:36 AM -
పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలు
● జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో కలెక్టర్ కులకర్ణి
Sat, Apr 25 2026 09:36 AM -
వైఎస్సార్సీపీ కార్యకర్తలను విచారించిన పోలీసులు
జి.సిగడాం: మండలంలోని దేవరవలస గ్రా మానికి చెందిన మచ్చ సతీష్, మచ్చ శ్రీనివాసరావులకు సంబంధించిన 30 బస్తాల ధాన్యం, మూగజీవులకు నిల్వ చేసిన వరి గడ్డి అగ్నికి ఆహుతయ్యాయి.
Sat, Apr 25 2026 09:36 AM -
నాక్కమామ్ముడిలో జిల్లా కలెక్టర్ పర్యటన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొంఢ సమితి నాక్కమామ్ముడి పంచాయతీలో జిల్లా కలెక్టర్ ప్రధామేశ్ అర్వింద్ రాజశిర్కే శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
Sat, Apr 25 2026 09:36 AM -
ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం
పర్లాకిమిడి: జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలను స్థానిక బిజూ పట్నాయక్ కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ప్రారంభించారు. గుసాని సమతికి ప్రథమ, తృతీయ బహుమతులు వచ్చినందుకు సమితి చైర్మన్ వీర్రాజు అభినందనలు తెలిపారు.
Sat, Apr 25 2026 09:36 AM -
మౌలిక సౌకర్యాల కల్పనే ధ్యేయం
రాయగడ: అత్యంత వెనుకబడిన సమితిగా గుర్తింపు పొందిన గుడారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించే విషయంలో అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని బీడీఓ సుచిస్మిత బెహరా అన్నారు.
Sat, Apr 25 2026 09:36 AM -
శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరులో పచ్చనేత రాజ్యాంగం అమలులో ఉంది. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు పనిచేయవు. చట్టం ఉన్నా సారు చుట్టంలా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తోంది. ‘‘తన రెస్టారెంట్లో బ్రాండెడ్ మద్యం విక్రయించాలి.
Sat, Apr 25 2026 09:36 AM -
ఇదేం విస్తరణ
కందుకూరు: జాతీయ రహదారి 167బి నుంచి కందుకూరు పట్టణంలోకి వచ్చే అంతర్గత రోడ్డు (ఓవి రోడ్డు) విస్తరణ పనులు చర్చనీయాంశంగా మారాయి. పట్టణంలోకి వచ్చే ఓవీ రోడ్డును కేవలం ఇరువైపులా రెండు అడుగుల మేర పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Sat, Apr 25 2026 09:36 AM -
జర్నలిజం ముసుగులో ఎల్లో రాతలు
ఒంగోలు టౌన్: జర్నలిజం ముసుగులో మహిళలపై తప్పుడు రాతలు రాస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ మీద ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా ఎందుకు కేసు నమోదు చేయడంలేదని, మహిళా లోకం సిగ్గుతో తలవంచుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ మీద వెంటనే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల
Sat, Apr 25 2026 09:36 AM -
డర్
డీజిల్Sat, Apr 25 2026 09:36 AM -
సన్ రైజింగ్..!
వేసవి ముదిరింది. సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. రోడ్లపైకొస్తే నడి నెత్తి పగలగొడుతున్నాడు.
Sat, Apr 25 2026 09:36 AM -
నీటి పన్ను వసూళ్లు ..ప్చ్!
రూ.19.51 కోట్లు రూ.19.35 కోట్లు ఒంగోలు కార్పొరేషన్ రూ.4.29 కోట్లు రూ.4.21 కోట్లుమార్కాపురం
రూ.3.62 కోట్లు
రూ.3.59 కోట్లు
కందుకూరు
Sat, Apr 25 2026 09:36 AM -
భూములు గిరిజనులవి.. పరిహారం కూటమి నేతలకు
గుడ్లూరు: తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను టీడీపీ నేతలు అక్రమంగా ఆన్లైన్ చేయించుకుని రామాయపట్నం పోర్టు కింద పరిహారం పొందేందుకు కుట్ర పన్నుతున్నారని, తమకు న్యాయం చేయాలని మండలంలోని చేవూరు గ్రామానికి చెందిన గిరిజనులు గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార
Sat, Apr 25 2026 09:36 AM -
మార్కాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శివశంకర్రెడ్డి
మార్కాపురం: మార్కాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎం.శివశంకర్రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం మార్కాపురం పట్టణంలోని అసోసియేషన్ హాల్లో బార్ ఎన్నికలు నిర్వహించారు.
Sat, Apr 25 2026 09:36 AM -
పల్లె నిద్రలో కలెక్టర్కు సమస్యల వెల్లువ
చీమకుర్తి రూరల్: పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం రాత్రి చీమకుర్తి మండలంలోని చండ్రపాడు గ్రామంలో బస చేశారు. ముందుగా గ్రామస్తులతో సమస్యలపై చర్చించారు. స్థానికులు అనేక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
Sat, Apr 25 2026 09:36 AM -
ప్రతి ఇంటికి తాగునీటిని అందించాలి
మార్కాపురం టౌన్: జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ విజయసునీత అన్నారు. కలెక్టరేట్లో జలజీవన్ మిషన్ పథకంపై శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు.
Sat, Apr 25 2026 09:36 AM -
" />
జూన్ 2న తహసీల్దార్ భవనం ప్రారంభం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
Sat, Apr 25 2026 09:36 AM -
ఆర్టీసీ కార్మికుల మౌనప్రదర్శన
గోదావరిఖనిటౌన్: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు శుక్రవారం నోటికి నల్లగుడ్డ కట్టుకొని మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు.
Sat, Apr 25 2026 09:36 AM -
నడుం నొప్పి.. కంటి సమస్య
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
Sat, Apr 25 2026 09:36 AM -
కోవూరులో కొట్టుకున్న టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ముందే బాహాబాహీ
కోవూరులో కొట్టుకున్న టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ముందే బాహాబాహీ
Sat, Apr 25 2026 10:08 AM
