-
అవస్థలుబడి
ఎమ్మిగనూరు టౌన్: విద్యాభివృద్ధికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ను తలదన్నేలా రూపుదిద్దుకున్నాయి.
-
బీసీల ధర్నాను జయప్రదం చేయాలి
నిజాంసాగర్(జుక్కల్): రిజర్వేషన్ల పేరిట ఎన్నికలు జరపకుండా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్త్ సింధే ఆరోపించారు.
Tue, Jul 15 2025 06:21 AM -
తుప్పు పడుతున్నా.. వాహనాలపై పట్టింపేది?
నస్రుల్లాబాద్: స్థానిక పోలీసు స్టేషన్లో స్వా ధీనం చేసుకున్న వాహనాలు తుప్పు పడుతున్నాయి. దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, సరైన ధ్రువ పత్రాలు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేసి స్థానిక పోలీస్స్టేషన్ ఆవరణలో ఉంచారు.
Tue, Jul 15 2025 06:21 AM -
మత్స్యకారుల సమస్యలను పరిష్కరించండి
కామారెడ్డి టౌన్: మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.బాలకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సదస్సుకు అతిథిగా హాజరై మాట్లాడారు.
Tue, Jul 15 2025 06:21 AM -
ఒంటి చేత్తో నిర్మించిన నల్లూరి గుమిటి
మీకు తెలుసా?శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాక్షికంగా ముంపునకు గురైన నల్లూర్ గ్రామ శివారులోని నల్లూరి గుమిటి ఒంటో చేత్తో నిర్మించినదిగా ప్రసిద్ధి చెందినది.●
Tue, Jul 15 2025 06:21 AM -
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
డిచ్పల్లి: డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన ఒడ్డెపల్లి రంజిత్ (29) బైక్పై అదుపుతప్పి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడి మృతి చెందినట్లు ఎస్సై ఎండీ షరీఫ్ సోమవారం తెలిపారు. ఒడ్డెపల్లి రాజలింగంకు నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
Tue, Jul 15 2025 06:21 AM -
" />
నట్టేట ముంచారు
పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. ఎకరాకు రూ.లక్ష చొప్పున పెట్టుబడి అయ్యింది. నేడు పలు కంపెనీలు కొనుగోలు చేస్తున్నా తక్కువ ధరతో రైతులు నట్టేట మునిగిపోవాల్సి వచ్చింది. పొగాకు రైతుల గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
Tue, Jul 15 2025 06:21 AM -
" />
ఒక్క క్వింటా కూడా కొనలేదు
కంపెనీలను నమ్ముకొని ఆరు ఎకరాల్లో పొగాకు సాగు చేశాం. ఎకరాకు రూ. 75,000 ప్రకారం పెట్టుబడి పెట్టాం. మొత్తంగా 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు ఒక క్వింటా కూడా కొనలేదు. నిల్వ చేయడంతో నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉంది. పొగాకు సాగు చేసి కోలుకోలేని విధంగా నష్టపోయాం.
Tue, Jul 15 2025 06:21 AM -
రైతులంటే ఇంత చులకనా?
ఆదోని టౌన్: ‘ రేయింబవళ్లు కష్టపడి పంటలు పండిస్తే కనీసం ధర ఇవ్వరా? రాష్ట్ర ప్రభుత్వానికి, పొగాకు కంపెనీలకు రైతులంటే ఇంత చులకనా’ అంటూ కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాకు రూ.18,500 ఇస్తామని చెప్పి అతి తక్కువకు కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
Tue, Jul 15 2025 06:21 AM -
జల్సాల కోసం ‘దోపిడీ’ బాట
● ముగ్గురిని అరెస్టు చేసిన
పోలీసులు
● అరెస్టు అయిన వారిలో
ఇద్దరు మైనర్లు
● బాల నేరస్తుల
Tue, Jul 15 2025 06:21 AM -
వానదేవా.. కరుణించు!
కొత్తపల్లి: వానదేవా కరుణించు.. అంటూ ఎర్ర మఠం గ్రామస్తులు సోమవారం సంగమేశ్వరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎగువ పుష్కరఘాట్ వద్ద ఉన్న ఉమామహేశ్వరాలయంలో శివలింగానికి, లలితాదేవి, గంగాదేవికి 101 బిందెలతో కృష్ణా జలాలు తెచ్చి జలాభిషేకం చేశారు.
Tue, Jul 15 2025 06:21 AM -
20 రోజులకోసారి మంచినీరు!
ఆలూరు రూరల్: జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రాలకు 15 రోజులకు ఒక సారి మంచి నీరు సరఫరా అవుతోంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 20 రోజులకోసారి మంచినీరు ఇస్తున్నారు.
Tue, Jul 15 2025 06:21 AM -
ఉద్యోగాల పేరుతో మోసం!
కర్నూలు: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన రాజశేఖర్ రెడ్డి రూ.3 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు ఇందిరా గాంధీ నగర్కు చెందిన మహేష్ బాబు ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు.
Tue, Jul 15 2025 06:21 AM -
ఆలయ భద్రతా సిబ్బందిని పెంచాలి
ఓర్వకల్లు: కాల్వబుగ్గ రామేశ్వర స్వామి ఆలయానికి భద్రతా సిబ్బందిని పెంచి రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. మూడు రోజుల క్రితం ఆలయంలో చోరీ జరిగిందని తెలుసుకున్న ఆయన సోమవారం దేవస్థానాన్ని సందర్శించారు.
Tue, Jul 15 2025 06:21 AM -
టీడీపీ నాయకుల దాష్టీకం
తుగ్గలి: అధికారంలో ఉన్నామని, తమను ఎవరూ ఏమీ చేయలేరని టీడీపీ నాయకులు దాష్టీకం చేశారు. శభాష్పురం గ్రామంలో కర్రలతో మహిళలపై దాడి చేశారు. పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు..
Tue, Jul 15 2025 06:21 AM -
ఎరువులు, విత్తనాల దుకాణాల్లో తనిఖీలు
కర్నూలు(అగ్రికల్చర్): ఎరువులు, పురుగుమందులు, విత్తనాల అక్రమ నిల్వలు, చట్టాలకు లోబడి అమ్మకాలు జరుగుతున్నాయా అనే దానిపై వ్యవసాయ శాఖ అన్ని జిల్లాల్లో ప్రత్యేక స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టింది.
Tue, Jul 15 2025 06:21 AM -
కొబ్బరి రాజసం
● పెరుగుతున్న ధర
● ఇప్పటికే కొబ్బరి, కురిడీలకు రికార్డు స్థాయి రేటు
● కురిడీ కొబ్బరి రూ.29,500
● పచ్చి కొబ్బరి రూ.20 వేలు
Tue, Jul 15 2025 06:21 AM -
కొబ్బరిచెట్లను కూల్చేస్తున్న గోదావరి
మామిడికుదురు: ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంతో వైనతేయ తీరంలో కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. రెండు రోజుల నుంచి వరద ప్రవాహం తీవ్రంగా ఉంది. సుడులు తిరుగుతున్న నీటి ఉధృతికి కొబ్బరి చెట్లు అమాంతంగా నదిలో కూలిపోతున్నాయి.
Tue, Jul 15 2025 06:21 AM -
సేంద్రియ సాగుతో అనేక లాభాలు
● రైతులకు అవగాహన కల్పించాలి
● వ్యవసాయశాఖ అధికారులతో
కలెక్టర్ మహేష్ కుమార్
Tue, Jul 15 2025 06:21 AM -
మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ
అమలాపురం టౌన్: మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యే కేసులపై కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసులు అవగాహన పెంచుకోవాలని అమలాపురం ఫస్ట్ క్లాస్ అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టు మేజిసే్ట్రట్ ఎస్.శ్రీరేఖ అన్నారు.
Tue, Jul 15 2025 06:21 AM -
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025
ఘోఘరేశ్వరుని దేవస్థానం ఆవరణలో
అర్ధరాత్రి బోల్ భం దీక్షకులు
భువనేశ్వర్:
Tue, Jul 15 2025 06:19 AM -
పక్కాగా ట్రాఫిక్ నిబంధనలు అమలు
పర్లాకిమిడి: పర్లాకిమిడి పట్టణంలో మార్కెట్ జంక్షన్ వద్ద ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. సోమవారం ఉదయం శ్రీరామ మందిరం సమీపంలో నో పార్కింగ్ వద్ద బైక్ పెట్టిన వాహనదారుడి ఫొటో తీసి వెయ్యి రూపాయలు జరిమానా విధించారు.
Tue, Jul 15 2025 06:19 AM -
మానవత్వం మంటగలపొద్దు
రాయగడ: మానవత్వ విలువను మంట గలపవద్దని సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న అన్నారు. జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి సికిరపాయి పంచాయతీ పరిధిలోని కొంజొమాజొడి గ్రామంలో కొద్ది రోజుల కిందట లక సరక అనే యువకుడు అదే గ్రామానికి చెందిన కొడియా సరకను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
Tue, Jul 15 2025 06:19 AM -
ప్రేమికులకు నాగలికి కట్టిన ఘటనపై ప్రభుత్వం చర్యలు
కొరాపుట్: ప్రేమికులను నాగలికి కట్టి గ్రామంలో ఊరేగించిన ఘటన పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రంగం లోనికి దిగింది. కొరాపుట్ జిల్లా నారాయణపట్న సమితి బొరిగి గ్రామ పంచాయితీ పెద్దఇటికి గ్రామంలో జరిగిన ఘటనపై నారాయణ పట్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Tue, Jul 15 2025 06:19 AM -
పారదేశ్వర దేవాలయ నిర్మాణంపై ప్రత్యేకశ్రద్ధ
కొరాపుట్: పారదేశ్వర దేవాలయ నిర్మాణ కమిటీ సర్వ సభ్య సమావేశం సోమవారం జరిగింది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్ సమీపంలో నిర్మితమవుతున్న మందిర ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. మందిర నిర్మాణం కోసం ఇప్పటి వరకు సుమారు రూ.
Tue, Jul 15 2025 06:19 AM
-
అవస్థలుబడి
ఎమ్మిగనూరు టౌన్: విద్యాభివృద్ధికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ను తలదన్నేలా రూపుదిద్దుకున్నాయి.
Tue, Jul 15 2025 06:21 AM -
బీసీల ధర్నాను జయప్రదం చేయాలి
నిజాంసాగర్(జుక్కల్): రిజర్వేషన్ల పేరిట ఎన్నికలు జరపకుండా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్త్ సింధే ఆరోపించారు.
Tue, Jul 15 2025 06:21 AM -
తుప్పు పడుతున్నా.. వాహనాలపై పట్టింపేది?
నస్రుల్లాబాద్: స్థానిక పోలీసు స్టేషన్లో స్వా ధీనం చేసుకున్న వాహనాలు తుప్పు పడుతున్నాయి. దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, సరైన ధ్రువ పత్రాలు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేసి స్థానిక పోలీస్స్టేషన్ ఆవరణలో ఉంచారు.
Tue, Jul 15 2025 06:21 AM -
మత్స్యకారుల సమస్యలను పరిష్కరించండి
కామారెడ్డి టౌన్: మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.బాలకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సదస్సుకు అతిథిగా హాజరై మాట్లాడారు.
Tue, Jul 15 2025 06:21 AM -
ఒంటి చేత్తో నిర్మించిన నల్లూరి గుమిటి
మీకు తెలుసా?శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాక్షికంగా ముంపునకు గురైన నల్లూర్ గ్రామ శివారులోని నల్లూరి గుమిటి ఒంటో చేత్తో నిర్మించినదిగా ప్రసిద్ధి చెందినది.●
Tue, Jul 15 2025 06:21 AM -
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
డిచ్పల్లి: డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన ఒడ్డెపల్లి రంజిత్ (29) బైక్పై అదుపుతప్పి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడి మృతి చెందినట్లు ఎస్సై ఎండీ షరీఫ్ సోమవారం తెలిపారు. ఒడ్డెపల్లి రాజలింగంకు నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
Tue, Jul 15 2025 06:21 AM -
" />
నట్టేట ముంచారు
పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. ఎకరాకు రూ.లక్ష చొప్పున పెట్టుబడి అయ్యింది. నేడు పలు కంపెనీలు కొనుగోలు చేస్తున్నా తక్కువ ధరతో రైతులు నట్టేట మునిగిపోవాల్సి వచ్చింది. పొగాకు రైతుల గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
Tue, Jul 15 2025 06:21 AM -
" />
ఒక్క క్వింటా కూడా కొనలేదు
కంపెనీలను నమ్ముకొని ఆరు ఎకరాల్లో పొగాకు సాగు చేశాం. ఎకరాకు రూ. 75,000 ప్రకారం పెట్టుబడి పెట్టాం. మొత్తంగా 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు ఒక క్వింటా కూడా కొనలేదు. నిల్వ చేయడంతో నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉంది. పొగాకు సాగు చేసి కోలుకోలేని విధంగా నష్టపోయాం.
Tue, Jul 15 2025 06:21 AM -
రైతులంటే ఇంత చులకనా?
ఆదోని టౌన్: ‘ రేయింబవళ్లు కష్టపడి పంటలు పండిస్తే కనీసం ధర ఇవ్వరా? రాష్ట్ర ప్రభుత్వానికి, పొగాకు కంపెనీలకు రైతులంటే ఇంత చులకనా’ అంటూ కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాకు రూ.18,500 ఇస్తామని చెప్పి అతి తక్కువకు కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
Tue, Jul 15 2025 06:21 AM -
జల్సాల కోసం ‘దోపిడీ’ బాట
● ముగ్గురిని అరెస్టు చేసిన
పోలీసులు
● అరెస్టు అయిన వారిలో
ఇద్దరు మైనర్లు
● బాల నేరస్తుల
Tue, Jul 15 2025 06:21 AM -
వానదేవా.. కరుణించు!
కొత్తపల్లి: వానదేవా కరుణించు.. అంటూ ఎర్ర మఠం గ్రామస్తులు సోమవారం సంగమేశ్వరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎగువ పుష్కరఘాట్ వద్ద ఉన్న ఉమామహేశ్వరాలయంలో శివలింగానికి, లలితాదేవి, గంగాదేవికి 101 బిందెలతో కృష్ణా జలాలు తెచ్చి జలాభిషేకం చేశారు.
Tue, Jul 15 2025 06:21 AM -
20 రోజులకోసారి మంచినీరు!
ఆలూరు రూరల్: జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రాలకు 15 రోజులకు ఒక సారి మంచి నీరు సరఫరా అవుతోంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 20 రోజులకోసారి మంచినీరు ఇస్తున్నారు.
Tue, Jul 15 2025 06:21 AM -
ఉద్యోగాల పేరుతో మోసం!
కర్నూలు: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన రాజశేఖర్ రెడ్డి రూ.3 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు ఇందిరా గాంధీ నగర్కు చెందిన మహేష్ బాబు ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు.
Tue, Jul 15 2025 06:21 AM -
ఆలయ భద్రతా సిబ్బందిని పెంచాలి
ఓర్వకల్లు: కాల్వబుగ్గ రామేశ్వర స్వామి ఆలయానికి భద్రతా సిబ్బందిని పెంచి రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. మూడు రోజుల క్రితం ఆలయంలో చోరీ జరిగిందని తెలుసుకున్న ఆయన సోమవారం దేవస్థానాన్ని సందర్శించారు.
Tue, Jul 15 2025 06:21 AM -
టీడీపీ నాయకుల దాష్టీకం
తుగ్గలి: అధికారంలో ఉన్నామని, తమను ఎవరూ ఏమీ చేయలేరని టీడీపీ నాయకులు దాష్టీకం చేశారు. శభాష్పురం గ్రామంలో కర్రలతో మహిళలపై దాడి చేశారు. పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు..
Tue, Jul 15 2025 06:21 AM -
ఎరువులు, విత్తనాల దుకాణాల్లో తనిఖీలు
కర్నూలు(అగ్రికల్చర్): ఎరువులు, పురుగుమందులు, విత్తనాల అక్రమ నిల్వలు, చట్టాలకు లోబడి అమ్మకాలు జరుగుతున్నాయా అనే దానిపై వ్యవసాయ శాఖ అన్ని జిల్లాల్లో ప్రత్యేక స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టింది.
Tue, Jul 15 2025 06:21 AM -
కొబ్బరి రాజసం
● పెరుగుతున్న ధర
● ఇప్పటికే కొబ్బరి, కురిడీలకు రికార్డు స్థాయి రేటు
● కురిడీ కొబ్బరి రూ.29,500
● పచ్చి కొబ్బరి రూ.20 వేలు
Tue, Jul 15 2025 06:21 AM -
కొబ్బరిచెట్లను కూల్చేస్తున్న గోదావరి
మామిడికుదురు: ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంతో వైనతేయ తీరంలో కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. రెండు రోజుల నుంచి వరద ప్రవాహం తీవ్రంగా ఉంది. సుడులు తిరుగుతున్న నీటి ఉధృతికి కొబ్బరి చెట్లు అమాంతంగా నదిలో కూలిపోతున్నాయి.
Tue, Jul 15 2025 06:21 AM -
సేంద్రియ సాగుతో అనేక లాభాలు
● రైతులకు అవగాహన కల్పించాలి
● వ్యవసాయశాఖ అధికారులతో
కలెక్టర్ మహేష్ కుమార్
Tue, Jul 15 2025 06:21 AM -
మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ
అమలాపురం టౌన్: మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యే కేసులపై కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసులు అవగాహన పెంచుకోవాలని అమలాపురం ఫస్ట్ క్లాస్ అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టు మేజిసే్ట్రట్ ఎస్.శ్రీరేఖ అన్నారు.
Tue, Jul 15 2025 06:21 AM -
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025
ఘోఘరేశ్వరుని దేవస్థానం ఆవరణలో
అర్ధరాత్రి బోల్ భం దీక్షకులు
భువనేశ్వర్:
Tue, Jul 15 2025 06:19 AM -
పక్కాగా ట్రాఫిక్ నిబంధనలు అమలు
పర్లాకిమిడి: పర్లాకిమిడి పట్టణంలో మార్కెట్ జంక్షన్ వద్ద ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. సోమవారం ఉదయం శ్రీరామ మందిరం సమీపంలో నో పార్కింగ్ వద్ద బైక్ పెట్టిన వాహనదారుడి ఫొటో తీసి వెయ్యి రూపాయలు జరిమానా విధించారు.
Tue, Jul 15 2025 06:19 AM -
మానవత్వం మంటగలపొద్దు
రాయగడ: మానవత్వ విలువను మంట గలపవద్దని సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న అన్నారు. జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి సికిరపాయి పంచాయతీ పరిధిలోని కొంజొమాజొడి గ్రామంలో కొద్ది రోజుల కిందట లక సరక అనే యువకుడు అదే గ్రామానికి చెందిన కొడియా సరకను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
Tue, Jul 15 2025 06:19 AM -
ప్రేమికులకు నాగలికి కట్టిన ఘటనపై ప్రభుత్వం చర్యలు
కొరాపుట్: ప్రేమికులను నాగలికి కట్టి గ్రామంలో ఊరేగించిన ఘటన పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రంగం లోనికి దిగింది. కొరాపుట్ జిల్లా నారాయణపట్న సమితి బొరిగి గ్రామ పంచాయితీ పెద్దఇటికి గ్రామంలో జరిగిన ఘటనపై నారాయణ పట్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Tue, Jul 15 2025 06:19 AM -
పారదేశ్వర దేవాలయ నిర్మాణంపై ప్రత్యేకశ్రద్ధ
కొరాపుట్: పారదేశ్వర దేవాలయ నిర్మాణ కమిటీ సర్వ సభ్య సమావేశం సోమవారం జరిగింది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్ సమీపంలో నిర్మితమవుతున్న మందిర ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. మందిర నిర్మాణం కోసం ఇప్పటి వరకు సుమారు రూ.
Tue, Jul 15 2025 06:19 AM