మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు | devotees rush in medaram | Sakshi
Sakshi News home page

మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

Jan 22 2018 12:28 PM | Updated on Jan 22 2018 12:29 PM

మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు.

సాక్షి, వరంగల్‌: మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. జాతరకు సోమవారం కూడా భారీగా తరలివచ్చిన భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు. తల్లుల గద్దెల వద్ద నిలువెత్తు బెల్లం సమర్పించుకుంటున్నారు. లక్షల సంఖ్యలో వచ్చిన జనంతో మేడారం జనగూడారంలా మారింది. జంపన్నవాగు స్నాన ఘట్టాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రాకతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement