'రామమందిరం కట్టకపోతే కోర్టుకెళ్తా' | Will move court if Ram temple is not built by 2016, says Subramanian Swamy | Sakshi
Sakshi News home page

'రామమందిరం కట్టకపోతే కోర్టుకెళ్తా'

Feb 1 2015 10:25 PM | Updated on Sep 2 2017 8:38 PM

'రామమందిరం కట్టకపోతే కోర్టుకెళ్తా'

'రామమందిరం కట్టకపోతే కోర్టుకెళ్తా'

అయోధ్యలో రామమందిరం నిర్మించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.

మాథూరా: అయోధ్యలో రామమందిరం నిర్మించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. 2016లో రామమందిరం నిర్మాణం ప్రారంభించకపోతే కోర్టుకెక్కడం సహా ఇతర మార్గాలు ఎంచుకుంటామని ఆయన చెప్పారు. విశ్వహిందూ పరిషత్ స్వర్ణోత్సవాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆంగ్లేయులు రూపొందించిన సిలబస్ నే ఇప్పటికీ విద్యాలయాల్లో బోధిస్తున్నారని, దీన్ని మార్చాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. 80 శాతమున్న హిందూ జనాభాను రాజకీయ పార్టీలు చీల్చాయని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement