దద్దరిల్లి తెలంగాణ అసెంబ్లీ | telangana assembly adjurned 10 miniutes | Sakshi
Sakshi News home page

దద్దరిల్లి తెలంగాణ అసెంబ్లీ

Mar 20 2016 11:37 AM | Updated on Jun 4 2019 8:03 PM

కరువు సమస్యపై తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది.

హైదారాబాద్: కరువు సమస్యపై తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. కరువు మండలాల అంశం పై ఆదివారం అసెంబ్లీలో వాడీవేడిగా చర్చజరిగింది. కరువుమండలాల ప్రకటనలో నిబంధనలు పాటించలేదని కాంగ్రెస్ పార్టీ, అధికార టీఆర్ఎస్ పార్టీని నిలదీసింది.

మంత్రి సమాధానం సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. సభ్యుల ఆందోళనతో స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీని 10 నిమిషాలు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement