ఇటీవల రాజకీయ విభేదాల వల్ల భారత్-చైనా దౌత్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మన పొరుగుదేశంలో మన సీరియళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కిన మహాభారత్, దేవోంకా దేవ్ మహాదేవ్, నాగిన్ వంటి సీరియళ్లను చైనా వాసులు విపరీతంగా చూస్తున్నారు. దీంతో ఆ సీరియళ్లు చైనాలో సూపర్ హిట్ అయ్యాయని ఆ దేశ ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది.
"భారతీయ పురాణాలు నాకు ఎంతగానో నచ్చుతాయి. వాటి తత్వం, విశాల ప్రాపంచిక దృక్పథం అబ్బురపరిచేలా ఉంటాయి. అవి నాకు సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి' అని 29 ఏళ్ల యాంగ్ బూహి తెలిపారు. గేమింగ్ పరిశ్రమలో పనిచేసే భుహి భారతీయ టీవీ సీరియళ్లకు చైనీస్ సబ్ టైటిల్స్ అందించే వాలంటీర్ గ్రూప్ లో పనిచేస్తున్నారు. 2011లో శివపురాణం ఆధారంగా తెరకెక్కిన దేవోంకా దేవ్ మహాదేవ్ సీరియల్ కు మొదట ఆమె పనిచేశారు. ఈ సీరియల్ లోని మొత్తం 820 ఎపిసోడ్లకు ఆమె చైనీస్ సబ్ టైటిల్స్ అందించారు. చైనాలోకి సీరియళ్లు దిగుమతి కావడం కొత్త కాదు. అమెరికా, దక్షిణ కొరియా, బ్రిటన్, జపాన్ నుంచి దిగుమతి అయిన సీరియళ్లను వారు బాగానే ఆదరిస్తారు. కానీ ఇటీవల కొత్తగా దిగుమతి అవుతున్న భారతీయ సీరియళ్లు కూడా చైనీయులను బాగా ఆకట్టుకుంటున్నాయని ఆ పత్రిక తెలిపింది.
విద్యారంగంలో పనిచేసే క్వింగ్ క్వింగ్ (35) మాట్లాడుతూ భారతీయ నటులను నేను ఇష్టపడతాను. ఎంతగా అంటే డబ్బింగ్ చేయకుండా, చైనీస్ సబ్ టైటిల్స్ లేకుండా భారతీయ సీరియళ్లను చూస్తానని చెప్పారు. భారతీయ సీరియళ్ల అనువాదానికి చాలా సమయం పడుతుండటంతో వాటిని నేరుగా చూసేందుకు తాను ఇష్టపడతానని, సీరియళ్లలోని ప్రతినాయకులు సైతం అద్భుతంగా నటించి ఆకట్టుకుంటున్నారని ఆమె చెప్పారు.
చైనాలో మన సీరియళ్లకు ఫుల్ డిమాండ్!
Published Thu, May 4 2017 10:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement