- ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్: విద్యారంగాన్ని ప్రభుత్వమే సంపూర్ణంగా నడపాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలు ఎలాంటి ఖర్చులు లేకుండా చదువుకోవాలని.. అందుకు ప్రభుత్వమే పూనుకోవాలని ఆయన అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో ఉచిత విద్య- ప్రభుత్వ బాధ్యత’ అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ దేశంలోని సాధారణ కుటుంబాల్లో తమ పిల్లల విద్య విషయంలో ఆందోళన ఉందని అన్నారు. ప్రపంచ బ్యాంకు షరతులను ఆనాడు వైఎస్.రాజశేఖరరెడ్డి తిరస్కరించి వారి విధానాలను వ్యతిరేకించడంతో ఆంధ్రప్రదేశ్కు అప్పు ఇవ్వమని ప్రపంచ బ్యాంకు వెళ్లిపోయిందని అన్నారు.
వైఎస్సార్ ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ ఎత్తివేయాలని, సంక్షేమ పథకాల్లో కోత విధించాలని, ఉద్యోగాల భర్తీ నిలిపివేయాలని షరతులు విధించటంతో వైఎస్సార్ తీవ్రంగా వ్యతిరేకంచారని, దీంతో ప్రపంచ బ్యాంకు ఏపీకి అప్పు ఇవ్వమని వె ళ్లిపోయిందన్నారు. ఏపీకి అప్పు ఎందుకు ఇవ్వలేదో ప్రపంచ బ్యాంకు వారు ఒక నివేదికను తయారు చేశారని, అందులో ఈ విషయాలు ఉన్నాయన్నారు. వైఎస్సార్ ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గకుండా మెండిగా వ్యవహరించటం వల్లనే రాష్ట్రానికి కొంత మేలు జరిగిందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ప్రామాణికమైన విద్యను అందించాలని అన్నారు. నాణ్యమైన విద్య లేకపోవటం వల్లనే కార్పొరేట్ విద్య వచ్చిందన్నారు. పిల్లల కోసమే ీఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది కానీ అది కార్పొరేట్ వ్యవస్థకు లాభం చేకూరుస్తుందన్నారు. కార్యక్రమం లో విద్యాపరిరక్షణ కమిటీ కన్వీనర్ అందె సత్యం, పీడీఎస్యూ నాయకులు అశోక్, కాంట్రాక్టు లెక్షరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురే శ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం చేతుల్లోనే విద్యారంగం ఉండాలి
Published Sun, Sep 13 2015 12:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు
వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement