బాణామతి నెపంతో దాడి దెబ్బలకు తాళలేక మహిళ మృతి | women died of attacking on banamathi | Sakshi
Sakshi News home page

బాణామతి నెపంతో దాడి దెబ్బలకు తాళలేక మహిళ మృతి

Feb 20 2015 3:17 AM | Updated on Mar 28 2018 11:11 AM

బాణామతి నెపంతో ఓ మహిళపై దాడి చేయడంతో మృతి చెందింది.

 దోమ: బాణామతి నెపంతో ఓ మహిళపై దాడి చేయడంతో మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా దోమ మండలం మో త్కూర్‌కి చెందిన మహిళ సాయిలమ్మ బుధవారం దుస్తు లు ఉతికి ఇంటి ఆవరణలో తాడుపై వేసింది. కొద్దిసేపటి తర్వాత చూస్తే కొన్ని లోదుస్తులు కనిపించలేదు. దీంతో పొరుగింటికి చెందిన బైండ్ల రాములమ్మ బాణామతి చేసేం దుకు దుస్తులు తీసుకెళ్లి ఉంటుందని ఆమెపై దాడి చేసింది. దెబ్బలకు తాళలేక రాములమ్మ మృతి చెందింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement