లారీ-కారు ఢీ.. మహిళ మృతి | woman died lorry and car collisioned incident | Sakshi
Sakshi News home page

లారీ-కారు ఢీ.. మహిళ మృతి

Feb 28 2016 5:45 PM | Updated on Sep 3 2017 6:37 PM

వేగంగా వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.

భూత్పూర్(మహబూబ్‌నగర్): వేగంగా వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ మహిళ మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.

44వ నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును గుర్తుతెలియని లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement