జోగిపేటలో వర్షం...తడిచిన ధాన్యం | untimely rains in jogipeta | Sakshi
Sakshi News home page

జోగిపేటలో వర్షం...తడిచిన ధాన్యం

May 15 2015 6:48 PM | Updated on Sep 3 2017 2:06 AM

మెదక్ జిల్లా జోగిపేటలో శుక్రవారం వర్షం కురిసింది.

జోగిపేట (మెదక్) : మెదక్ జిల్లా జోగిపేటలో శుక్రవారం వర్షం కురిసింది. దీంతో స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రైతులు ఆరబెట్టుకున్న 200 క్వింటాళ్ల ధాన్యం తడిచిపోయింది. మూడు రోజులుగా కేంద్రం నిర్వాహకులను గన్నీ బ్యాగులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని, దీంతో అకాలవర్షానికి ధాన్యం తడిచిపోయిందని రైతులు తెలిపారు. అలాగే రాయికోడ్, అల్లాదుర్గం మండలాల్లో కూడా కొద్దిపాటి వర్షం కురిసింది.

Advertisement
 
Advertisement
Advertisement