రెండు నాటు తుపాకులు స్వాధీనం | two weapons seized in ranga reddy district | Sakshi
Sakshi News home page

రెండు నాటు తుపాకులు స్వాధీనం

Apr 10 2016 7:17 PM | Updated on Mar 28 2018 11:26 AM

రెండు నాటు తుపాకులు స్వాధీనం - Sakshi

రెండు నాటు తుపాకులు స్వాధీనం

శంషాబాద్ మండలం మదన్‌పల్లి గ్రామంలో రెండు నాటు తుపాకులను ఎస్‌ఓటీ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మండలం మదన్‌పల్లి గ్రామంలో రెండు నాటు తుపాకులను ఎస్‌ఓటీ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.

ఎస్‌ఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఈశ్వరయ్య తన పొలంలో ఉన్న గదిలో రెండు నాటు తుపాకులను ఉంచాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు ఆదివారం దాడి చేసి తుపాకులను స్వాధీనం చేసుకుని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈశ్వరయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement