‘కార్పొరేషన్‌’ బరిలో ట్రాన్స్‌జెండర్‌ | Transgender Nomination in Nizamabad Corporation Elections | Sakshi
Sakshi News home page

‘కార్పొరేషన్‌’ బరిలో ట్రాన్స్‌జెండర్‌

Jan 11 2020 10:29 AM | Updated on Jan 11 2020 10:29 AM

Transgender Nomination in Nizamabad Corporation Elections - Sakshi

నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొదటి సారిగా ట్రాన్స్‌జెండర్‌ బరిలోకి దిగారు. నగరంలోని 16వ డివిజన్‌ అభ్యర్థిగా తెలంగాణ ట్రాన్స్‌జెండర్‌ సమితి నాయకులు జరీనా శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరీనా మాట్లాడుతూ, తనను గెలిపిస్తే నిస్వార్ధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్స్‌ సమితి కార్యదర్శి గంగ, ఉపాధ్యక్షులు అలక, అక్షర, మాధురి, శ్యామల, లత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement