మద్యం మత్తులో ఉన్న ముగ్గురు ఉద్యోగులపై వేటు | Three employees fired who are under the influence of alcohol | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో ఉన్న ముగ్గురు ఉద్యోగులపై వేటు

Mar 20 2016 7:12 PM | Updated on Aug 29 2018 4:18 PM

మద్యం మత్తులో ఉన్న ముగ్గురు జైళ్ల శాఖ ఉద్యోగులపై వేటు పడింది.

మద్యం మత్తులో ఉన్న ముగ్గురు జైళ్ల శాఖ ఉద్యోగులపై వేటు పడింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సబ్‌జైలును జైళ్ల శాఖ జిల్లాసూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వార్డెన్ మోహన్‌దాస్, హెడ్ వార్డెన్ సయ్యద్ అఫ్జల్, కానిస్టేబుల్ వైవీ రమణలు మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించిన ఆయన పరీక్షలకు ఆదేశించారు. బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో మద్యం సేవించినట్టు బయటపడడంతో వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement