త్వరలో 6 వేల గురుకుల టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ | The notification for the recruitment of teachers will release soon | Sakshi
Sakshi News home page

త్వరలో 6 వేల గురుకుల టీచర్ల భర్తీకి నోటిఫికేషన్

Oct 18 2016 2:32 AM | Updated on Sep 4 2017 5:30 PM

రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు

గ్రూప్-2 తర్వాత జారీకి టీఎస్‌పీఎస్సీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, కొత్త గురుకులాల్లో మంజూరు చేసిన దాదాపు 6 వేల పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో నిర్వహించనున్న గ్రూప్-2 రాత పరీక్ష తర్వాతే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు బాలికల కోసం ఏర్పాటు చేసిన గురుకులాల్లో మహిళలతోనే పోస్టులను భర్తీ చే సేలా టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement