సింగాపూర్ (శంకర్పల్లి): విద్యార్థుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేందుకు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణలోని పది జిల్లాల్లో లక్ష మంది విద్యార్థులతో మహాసైన్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు టీఎన్ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్, తెలంగాణ రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డిలు తెలిపారు.
బుధవారం మండలంలోని సింగాపూర్ మణి గార్డెన్ ఫంక్షన్ హాల్లో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మోయిన్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రం- విద్యార్థుల సంక్షేమం అనే ఆంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ భవిష్యత్ మారుతుందని కలలు కన్న ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయని అన్నారు.
రైతులు విద్యుత్ కోసం, విద్యార్థులు ఫీజురీయింబర్స్మెంట్ కోసం, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్లపైకి వస్తున్నా పట్టించుకునేవారే లేకుండాపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శరత్చంద్ర మాట్లాడుతూ.. ఈ నెల 31న జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, శంకర్పల్లి సొసైటీ చైర్మన్ బొల్లారం మోహన్రెడ్డి, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి అశోక్కుమార్, నాయకులు ఉదయ్మోహన్రెడ్డి, రవీందర్రెడ్డి, మోహన్రెడ్డి తదితరులున్నారు.
లక్ష మందితో ‘విద్యార్థి మహా సైన్యం’
Published Thu, Aug 28 2014 12:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కేకు స్టార్ ప్లేయర్స్ దూరం
తప్పక చదవండి
- రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే ఆర్ఆర్ఎస్ మూల సిద్ధాంతం: రేవంత్
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- ‘జగన్ను ప్రజలే రక్షించుకుంటారు’: బొబ్బిలి రోడ్షోలో సీఎం జగన్
Advertisement