ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెదరి గ్రామంలో జ్వరంతో ఓ విద్యార్థిని మృతి చెందింది.
ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెదరి గ్రామంలో జ్వరంతో ఓ విద్యార్థిని మృతి చెందింది. గ్రామానికి చెందిన వల్క ప్రవళిక మంచిర్యాలలో ఏఎన్ఎం కోర్సు చేస్తోంది. జ్వరంతో బాధపడుతున్న ఆమెను రెండు రోజుల క్రితం తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. వైద్యుడికి చూపించి మందులు వాడుతున్నారు. ఈ క్రమంలో ప్రవళిక మంగళవారం ఉదయం మృతి చెందింది.
d