బృందావన కాలనీలో చోరీ | Robbery in Brindavana colony | Sakshi
Sakshi News home page

బృందావన కాలనీలో చోరీ

Nov 29 2015 1:19 PM | Updated on Sep 4 2018 5:07 PM

గోల్కొండ పరిధిలోని టోలిచౌకి బృందావనకాలనీలో శనివారం రాత్రి చోరీ జరిగింది.

హైదరాబాద్ : గోల్కొండ పరిధిలోని టోలిచౌకి బృందావనకాలనీలో శనివారం రాత్రి చోరీ జరిగింది. కాలనీలో నివాసముంటున్న మహ్మద్ ముస్తఫా అనే వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.6 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement