మనూరు: పూజలు చేసేందుకు వచ్చిన కర్ణాటక ప్రాంత వాసులు రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారారు. మనూరు మండలం రాయిపల్లి మంజీర వంతెన సమీపంలో రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన దేవేంద్రప్ప(38), కాశీనాథ్(35), రాంచంద్ర(36), కట్టమని సోమ్నాథ్ (30) ఇండికా కారులో అల్లాదుర్గంలోని ఎల్లమ్మ ఆలయానికి వచ్చారు.
ఇండికా కారును డ్రైవర్ సతీష్ (28) నడుపుతున్నాడు. అల్లాదుర్గంలోని ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి తిరుగు ప్రయాణంలో రాయిపల్లి వంతెన సమీపంలోకి రాగానే జహీరాబాద్ నుండి రాయిపల్లివైపునకు వస్తున్న లారీ(ఏపీ29వీ 0215) ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ సతీష్, దేవేంద్రప్పలు అక్కడికక్కడే మృతి చెందారు. కాశీనాథ్, రాంచంద్ర, సోమ్నాథ్లకు తీవ్రగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి మనూరు ఎస్ఐ ఏడుకొండలు, సిబ్బంది చేరుకొని బాధితులను నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా సంఘటన జరిగిన అనంతరమే స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 వాహనం ఆలస్యంగా రావడంపై రాయిపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
దైవ దర్శనానికి వచ్చి.. అనంతలోకాలకు
Published Tue, Jan 27 2015 12:21 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
జగన్కు ఏపీ ఎందుకు జై కొట్టిందంటే..?
బేబీ హీరోయిన్ ఫోన్ కాల్.. 'లవ్ మీ' చెప్పాలంటూ హీరోను!
టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ
విశాఖలో జూన్ 9న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం: మంత్రి బొత్స
హైదరాబాద్లో యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్
బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!
ఆ నొప్పి నరకం : ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? పిల్లలు పుట్టరా?
వేడుకగా చెన్నకేశవస్వామి కల్యాణం
రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్కు గాయాలు
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్రైజర్స్! నేరుగా..
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement