వరంగల్ జైలులో ఖైదీ మృతి | Prisoner dies in Warangal Central Jail | Sakshi
Sakshi News home page

వరంగల్ జైలులో ఖైదీ మృతి

Sep 15 2015 3:54 PM | Updated on Sep 3 2017 9:27 AM

వరంగల్ కేంద్ర కారాగారంలో అనారోగ్యంతో ఒక ఖైదీ మృతి చెందాడు.

వరంగల్ : వరంగల్ కేంద్ర కారాగారంలో అనారోగ్యంతో ఒక ఖైదీ మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి మంగళవారం ఉదయం బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో స్థానిక ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి సాయంత్రం మృతి చెందాడు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement