బల్కంపేట అమ్మవారి సన్నిధిలో నీత అంబానీ | Nita Ambani Visit Bulkampet Yellamma Temple | Sakshi
Sakshi News home page

బల్కంపేట అమ్మవారి సన్నిధిలో నీత అంబానీ

May 13 2019 7:37 AM | Updated on May 13 2019 7:37 AM

Nita Ambani Visit Bulkampet Yellamma Temple - Sakshi

సనత్‌నగర్‌: రిలయన్స్‌ దిగ్గజం ముఖేష్‌ అంబానీ సతీమణి నీతు అంబానీ ఆదివారం సాయంత్రం బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు. ఐపీఎల్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు సహ అధ్యక్షురాలిగా వ్యహరిస్తున్న ఆమె ఉప్పల్‌స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ని తిలకించేందుకు నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నీతు అంబానీ దేవాలయానికి రాగా, అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. నగరానికి ఎప్పుడు వచ్చినా విధిగా ఆమె బల్కం పేట అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement