ఇబ్రహీంపట్నం రూరల్: ఎంపీపీ ఎన్నిక కోసం ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన మరుక్షణమే క్యాంప్లకు సిద్ధమైన నేతలకు ఎంపీటీసీలు చుక్కలు చూపిస్తున్నారు. ఇన్నాళ్లు తమతో కలిసివున్న ఎంపీటీసీలు చేజారుతుండటంతో పీఠంపై కన్నేసిన ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్ష పీఠంపై కన్నేసిన పార్టీలు ఎంపీటీసీలకు భారీ నజరానాలు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో టీడీపీ 5, కాంగ్రెస్, రెబల్స్ కలుపుకుని 6 స్థానాలను గెలుచుకున్నాయి. బీజేపీ 2, సీపీఎం 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఫలితాలు వెలువడింది మొదలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు శిబిరాలు నిర్వహించి ఎంపీటీసీలను దేశ నలుమూలలా విహారయాత్రలకు తిప్పారు. ఎవరూ చేయి జారిపోకుండా తాజాగా రూ.లక్షల్లో బేరసారాలకు దిగుతున్నట్లు తెలిసింది.
మధ్యవర్తుల సాయంతో ఎరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మధ్యవర్తికి రూ.15లక్షలు, ఎంపీటీసీకి రూ.40లక్షలు ఆఫర్ చేసినట్లు వినికిడి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఒక ఎంపీటీసీ టీడీపీ శిబిరానికి చేరువైనట్లు తెలిసింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీని ఎలా లాక్కొంటారని ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీలు శుక్రవారం రాత్రి నగరంలోని బీఎన్రెడ్డి నగర్లో ఉండే ఓ టీడీపీ నేత ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.
ఊహించని పరిణామంతో ఖంగుతిన్న టీడీపీ నాయకులు ఎదురుదాడికి సిద్ధమయ్యారు. పరిస్థితి కొట్టుకునేదాకా వెళ్లింది. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోయిన ఎంపీటీసీని రాబట్టుకునే పనిలో కాంగ్రెస్ ఉండగా.. ఆచూకీ తెలియకుండా టీడీపీ జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. సదరు కాంగ్రెస్ ఎంపీటీసీని ఓటింగ్కు హాజరవకుండా చేసి గట్టెక్కేందుకు టీడీపీ ఎత్తుగడ వేస్తుండగా.. ఉన్నవారికి తోడు బీజేపీ, సీపీఎం ఎంపీటీలను తమవైపు తిప్పుకుని ఎలాగైనా ఎంపీపీ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
జంపింగ్ జపాంగ్
Published Sat, Jun 28 2014 11:49 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్..
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
నిప్పులు చెరుగుతున్న స్టార్క్.. కష్టాల్లో ఎస్ఆర్హెచ్
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ కామెంట్
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా?: మంత్రి బొత్స కౌంటర్
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement