పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం | farmer committed suicide attempet in nizambad district | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

Apr 22 2015 8:44 PM | Updated on Nov 6 2018 7:56 PM

పురుగుల మందు తాగి మల్లయ్య అనే రైతు బుధవారం సాయంత్రం ఆత్మహత్యా యత్నం చేశాడు.

నిజామాబాద్(భిక్కనూర్): పురుగుల మందు తాగి మల్లయ్య అనే రైతు బుధవారం సాయంత్రం ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ సంఘటన భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో జరిగింది. క్రాప్‌లోన్‌ను బ్యాంక్ అధికారులు రిజెక్ట్ చేయడమే ఆత్మహత్యా యత్నానికి కారణంగా భావిస్తున్నారు.

 

బాధితుడ్ని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement