అధికారికంగా ఈశ్వరీబాయి వర్ధంతి | eshwari bai death anniversary to be held officially | Sakshi
Sakshi News home page

అధికారికంగా ఈశ్వరీబాయి వర్ధంతి

Jan 19 2015 5:21 PM | Updated on Sep 2 2017 7:55 PM

స్వాతంత్ర్య సమరయోధురాలు ఈశ్వరీబాయి వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.

హైదరాబాద్: స్వాతంత్ర్య సమరయోధురాలు ఈశ్వరీబాయి వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ విషయాన్ని ప్రకటించారు.

ఈశ్వరీబాయి కుమార్తె మాజీ మంత్రి గీతారెడ్డి కేసీఆర్ను కలిశారు. తన తల్లి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని గీతారెడ్డి విజ్ఞప్తి చేయగా, కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఫిబ్రవరి 24న ఈశ్వరీబాయి వర్ధంతి నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement