రైతులకు కరువు పింఛన్లు ఇవ్వాలి | cpi dharna against drought in telangana | Sakshi
Sakshi News home page

రైతులకు కరువు పింఛన్లు ఇవ్వాలి

Apr 20 2016 1:22 PM | Updated on Oct 1 2018 2:00 PM

రైతులకు కరువు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది.

కరీంనగర్: రైతులకు కరువు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, చిగురుమామిడి మండల కేంద్రాల్లో బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. ప్రభుత్వం వెంటనే కరువు మండలాల్లో సహాయక చర్యలు ప్రారంభించాలని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. అనంతరం పార్టీ నాయకులు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement