కూకట్పల్లిలో కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళన | Sakshi
Sakshi News home page

కూకట్పల్లిలో కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళన

Published Fri, Dec 5 2014 3:24 PM

Contract lecturers protest at Kukatpally JNTU

హైదరాబాద్: కూకట్పల్లిలోని జెఎన్టీయులో శుక్రవారం కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన బాటపట్టారు. తెలంగాణకు చెందిన నలుగురు అధ్యాపకులను తొలగించిన నేపథ్యంలో వారు ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది. ఇందుకు నిరసనగా జెఎన్టీయు 180 మంది అధ్యాపకులు విధులు బహిష్కరించి ఈఈఈ బిల్డింగ్ ఎదుట ఆందోళన చేపట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement