గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ | CM KCR Meets Governor Tamilisai Soundararajan At Raj Bhavan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ భేటీ

Jul 20 2020 4:28 PM | Updated on Jul 20 2020 5:06 PM

CM KCR Meets Governor Tamilisai Soundararajan At Raj Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ముఖ్యమంత్రి ​కె.చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కలుకున్నారు. పలు కీలక అంశాలపై చర్చించేందుకు సీఎం గవర్నర్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది. సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయ నిర్మాణం, కరోనా నివారణ చర్యలు, రోగులకు అందుతున్న చికిత్స విధానాలను గవర్నర్‌కు సీఎం వివరించినట్టు సమాచారం. దీంతోపాటు గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయమై సీఎం గవర్నర్‌తో చర్చించే అవకాశముంది. ఇక కరోనా పరీక్షలు, చికిత్సపై రాష్ట్ర హైకోర్టు పదేపదే మొట్టికాయలు వేయడం, విపక్షాల విమర్శల నేపథ్యం ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
(తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement