ట్రాక్టర్ బోల్తా: 8 మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: 8 మందికి గాయాలు

Published Thu, Apr 14 2016 12:23 PM

8 injured in tractor roll in karimnagar district

కమలాపూర్ : కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామ శివారున ఉన్న చెరువులో ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా మట్టిని ట్రాక్టర్‌లో నింపుతుండగా ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ఘటనలో 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement