ఏపీ రాజధానిలో టీడీపీ ధర్నా | tdp leaders dharna at ap capital area | Sakshi
Sakshi News home page

ఏపీ రాజధానిలో టీడీపీ ధర్నా

Oct 27 2016 11:19 AM | Updated on Aug 30 2018 4:49 PM

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనమాక గ్రామంలో రాజధాని రహదారిలో టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు.

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనమాక గ్రామంలో రాజధాని రహదారిలో టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. తవ్వేసిన రోడ్లను వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఆర్డీఓ వచ్చేంతవరకు రోడ్డుపై నుంచి కదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈ ధర్నాలో పెనమాక గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అంతా పాల్గొంది. సాక్షాత్తూ అధికారపార్టీ కార్యకర్తలు, నాయకులే రోడ్ల పరిస్థితిపై ధర్నా దిగుతుండటంతో అధికారులకు ఏంచేయాలో పాలుపోవడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement