ఎంజీఎం ఆస్పత్రిలో నర్సులు ధర్నాకు దిగారు.
ఎంజీఎంలో నర్సుల ఆందోళన
Apr 13 2017 12:35 PM | Updated on Sep 5 2017 8:41 AM
వరంగల్ అర్బన్: ఎంజీఎం ఆస్పత్రిలో నర్సులు ధర్నాకు దిగారు. అకారణంగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తమను దూషించాడని నిరసనగా.. గురువారం విధులను బహిష్కరించిన నర్సులు ఎమ్మెల్యే వచ్చి క్షమాపణ చెప్పేంతవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. దీంతో నర్సుల సేవలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Advertisement
Advertisement