గవర్నర్ దంపతుల కార్తీక పూజలు | governor narasimhan special prayers over karthika pournami | Sakshi
Sakshi News home page

గవర్నర్ దంపతుల కార్తీక పూజలు

Nov 14 2016 6:17 PM | Updated on Aug 21 2018 11:41 AM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో ఉన్న దివ్యసాకేతాలయంలో గవర్నర్ దంపతులు పూజలు చేశారు.

శంషాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో ఉన్న దివ్యసాకేతాలయంలో గవర్నర్ దంపతులు పూజలు చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా సోమవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అక్కడి ఆశ్రమంలో ఉన్న త్రిదండి చిన జీయర్‌స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement