రాయదుర్గంలో చిరుత కలకలం | cheetah found in ananthpur district | Sakshi
Sakshi News home page

రాయదుర్గంలో చిరుత కలకలం

Aug 25 2016 3:02 PM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లా రాయదుర్గంలో గురువారం చిరుత కలకలం రేపింది.

రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గంలో గురువారం చిరుత కలకలం రేపింది. పట్టణంలోని మీసేవ సెంటర్ సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. పట్టణంలో చిరుత తిరుగుతోందనే వార్త క్షణాల్లో పాకిపోవడంతో పట్టణ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement