గ్రానైట్‌ క్వారీలో ప్రమాదం | 3 injured in granite quarry accident at mahabubabad | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌ క్వారీలో ప్రమాదం

Mar 18 2017 12:59 PM | Updated on Oct 8 2018 5:19 PM

గ్రానైట్‌ క్వారీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.

- ముగ్గురికి తీవ్ర గాయాలు
 
కేసముద్రం: గ్రానైట్‌ క్వారీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లి శివారులోని ఓ గ్రానైట్ క్వారీలో శనివారం చోటు చేసుకుంది. క్వారీలో రాళ్లు కూలి ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement