► రెండోసారి ‘ఆసియా’ పతకం ఖాయం
► క్వార్టర్స్లో షిజియాన్ వాంగ్పై గెలుపు
వుహాన్ (చైనా): పూర్తి ఫిట్నెస్ను సంతరించుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా 21-16, 21-19తో ప్రపంచ ఐదో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా)ను బోల్తా కొట్టించింది. సెమీస్కు చేరడంద్వారా సైనా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా ఈ మెగా ఈవెంట్లో రెండుసార్లు పతకాలు సాధించిన తొలి భారతీయ ప్లేయర్గా ఆమె గుర్తింపు పొందనుంది. 2010 ఆసియా చాంపియన్షిప్లో సైనా సెమీస్లో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. గతంలో పురుషుల విభాగంలో దినేశ్ ఖన్నా (1965లో) స్వర్ణం, అనూప్ శ్రీధర్ (2007లో) కాంస్యం సాధించారు. సైనా మాత్రం రెండుసార్లు పతకాలు సాధించి కొత్త చరిత్ర సృష్టించింది.
షిజియాన్ వాంగ్తో 56 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సైనా పలుమార్లు వెనుకబడినా వెంటనే తేరుకొని స్కోరును సమం చేసింది. కీలకదశలో పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో చైనాకే చెందిన మరో స్టార్ ప్లేయర్ యిహాన్ వాంగ్తో సైనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 4-10తో వెనుకబడి ఉంది.
సైనా మరో చరిత్ర
Published Sat, Apr 30 2016 12:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement