భారత్‌కు 8 పతకాలు | Odisha girl Anwesha bags gold in Asian Youth Chess Championship | Sakshi
Sakshi News home page

భారత్‌కు 8 పతకాలు

Apr 15 2016 1:19 AM | Updated on Sep 3 2017 9:55 PM

ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు.

న్యూఢిల్లీ:  ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. మంగోలియాలో జరిగిన ఈ  టోర్నీలో 3 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్య పతకాలను సాధించారు. అండర్-12 బాలబాలికల విభాగంలో రెండు స్వర్ణాలను భారత క్రీడాకారులే గెలుచుకున్నారు. బాలుర ఈవెంట్‌లో ప్రజ్ఞానానంద, బాలికల విభాగంలో దివ్యా దేశ్‌ముఖ్ విజేతలుగా నిలిచారు. ఇదివరకే దివ్య బ్లిట్జ్‌లో స్వర్ణం, ర్యాపిడ్ ఈవెంట్‌లో రజతాన్ని నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement