పోలవరం పూర్తి చేసే ఎన్నికలకు వెళ్లాలి: ఎమ్వీఎస్‌ | MVS Nagireddy comments on cm chandrababu | Sakshi
Sakshi News home page

పోలవరం పూర్తి చేసే ఎన్నికలకు వెళ్లాలి: ఎమ్వీఎస్‌

Nov 25 2017 1:44 AM | Updated on Jul 6 2019 12:58 PM

MVS Nagireddy comments on cm chandrababu - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇచ్చిన మాటకు ఒక్కసారైనా కట్టుబడి పోలవరం పూర్తయిన తరు వాతనే సీఎం చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాలని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రోజుకో మాట మాట్లాడుతు న్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement