మోదీకి మద్దతుగా ఎన్నారైల ర్యాలీ

NRIs Show Support For PM Modi And Held NaMo Capital Yatra In Washington - Sakshi

వాషింగ్టస్‌ :  భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ నరేంద్ర మోదీకి అమెరికాలోని ప్రవాసీ భారతీయులు మద్దతు ప్రకటించారు. ఆదివారం వాషింగ్టన్‌లో బీజేపీకి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఎన్నారైస్‌ ఫర్‌ మోదీ (NRIs4Modi ) సంస్థ ఆధ్వర్యంలో ‘ నమో క్యాపిటల్‌ యాత్ర’ పేరుతో క్యాపిటల్‌ హీల్స్‌ నుంచి వాషింగ్టన్‌ మోనుమెంట్‌ మీదుగా నేషనల్‌ ఆర్చోరేటమ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పురుషులు, మహిళలతో పాటు చిన్న పిల్లలు కూడా పాల్గొన్నారు. నరేంద్ర మోదీ మరోసారి భారత ప్రధాన మంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top