పర్వదినాల సందర్భంగా శుభాకాంక్షలు, శుభవచనాలు తెలిపే విషయంలోనూ బీజేపీ నేతలకు ఆన్లైన్లో మొట్టికాయలు పడ్డాయి. ఇద్దరు బీజేపీ సీనియర్ నేతలు 'గుడ్ ఫ్రైడే' సందర్భంగా ట్విట్టర్లో చెప్పిన శుభాకాంక్షలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. ఏ పర్వదినానికి ఎలా విషెస్ చెప్పాలో కాస్తా తెలుసుకొని సున్నితంగా మసులుకోండి అంటూ నెటిజన్లు ఆ నేతలకు పాఠాలు చెప్పారు.
సాక్షాత్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ శుక్రవారం ఉదయం అసంబద్ధమైన విషెస్ చెప్పారు. 'మీకు శుభసౌఖ్యాలు కలుగాలని కోరుకుంటున్నా. హ్యాపీ గుడ్ఫ్రైడే' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇది ఆన్లైన్ ట్రోల్ కావడంతో ఆయన వెంటనే తన ట్వీట్ను డిలీట్ చేశారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ 'వార్మ్ గ్రీటింగ్స్ ఆన్ గుడ్ ఫ్రైడే టు ఆల్ ఆఫ్ యూ' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై విమర్శలు వచ్చినా ఆయన తొలగించలేదు.
యేసు క్రీస్తుకు శిలువ వేసిన సందర్భాన్ని స్మరించుకుంటూ ఉపవాస దీక్షలతో, ప్రార్థనలతో, ప్రాయోశ్చిత్త భావనతో గుడ్ ఫ్రైడేను ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. ఈ రోజును సంస్మరణ దినంగా భావిస్తారు. బీజేపీ నేతల ట్వీట్ గ్రీటింగ్లపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. గుడ్ ఫ్రైడే ఉద్దేశమేమిటో, ఆ రోజున జీసెస్ క్రైస్ట్ ఏం బోధించాడో దయచేసి వారికి చెప్పండి.. మొహర్రం రోజున హ్యాపీ మొహర్రం అని విషెస్ చెప్పినట్టు ఉంది వీరి తీరు అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సారూ.. విషెస్ అలా చెప్పకూడదు!
Published Sat, Mar 26 2016 12:16 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement