ఘోర రైలు ప్రమాదంపై మోడీ తీవ్ర దిగ్బ్రాంతి! | Train mishap: Narendra Modi offers condolences to kin of those killed | Sakshi
Sakshi News home page

ఘోర రైలు ప్రమాదంపై మోడీ తీవ్ర దిగ్బ్రాంతి!

May 26 2014 2:33 PM | Updated on Aug 15 2018 2:14 PM

ఘోర రైలు ప్రమాదంపై మోడీ తీవ్ర దిగ్బ్రాంతి! - Sakshi

ఘోర రైలు ప్రమాదంపై మోడీ తీవ్ర దిగ్బ్రాంతి!

ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో చురేబ్ రైల్వే స్టేషన్ లో జరిగిన గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ ఘోర రైలు ప్రమాదంపై కాబోయే ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో చురేబ్ రైల్వే స్టేషన్ లో జరిగిన గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ ఘోర రైలు ప్రమాదంపై కాబోయే ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
 
మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన వారికి తగిన సహాయక చర్యలను అందించాలని కేబినెట్ సెక్రెటరీ అజిత్ సేథ్ ను ఆదేశించారు. 
 
గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ దుర్భటనలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు మోడీ సంతాపం తెలిపారు. చురేబ్ రైల్వే స్టేషన్ లో ఆగివున్న గూడ్స్ రైలును గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement