బీజేపీ, టీడీపీలపై స్వరూపానంద ఫైర్ | swaroopananda swamy fires on tdp, bjp | Sakshi
Sakshi News home page

బీజేపీ, టీడీపీలపై స్వరూపానంద ఫైర్

Jun 24 2016 9:09 PM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీ, టీడీపీల పై శారదాపఠాధిపతి స్వరూపానంద స్వామి మండిపడ్డారు.

ఢిల్లీ: బీజేపీ, టీడీపీల పై శారదాపఠాధిపతి స్వరూపానంద స్వామి మండిపడ్డారు. గోహత్యలను అడ్డుకోవడంలో బీజేపీ విఫలమయిందని ధ్వజమెత్తారు. రామ మందిర నిర్మాణంలో అడుగు కూడా ముందుకు పడలేదన్నారు.

ఏపీలో దేవాలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. టీడీపీ నేతలు, ప్రభుత్వం దేవాలయ భూములతో వ్యాపారం చేస్తున్నారని స్వరూపానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement