నలుగురు ఐటీ నిపుణుల కృషి ఫలితం
భోపాల్: షకీల్ అంజుమ్, అతని ముగ్గురి స్నేహితులు కేవలం కలలు కనడమే కాదు.. వాటిని నిజం చేసి చూపించారు కూడా. గ్రామ పంచాయతీలు కూడా చేయలేని పనిని అతి తక్కువ ఖర్చుతో చేసి చూపించారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలోని మూడు గ్రామాలకు ఉచిత వై-ఫై ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు.
భారత్లోని తొలి వై-ఫై ఇంటర్నెట్ గల కుగ్రామాలు ఇవేనని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమే స్ఫూర్తిగా బవడికెడ జాగీర్, శివ్నాథ్పురా, దేవ్రియా గ్రామాల్లో విజయవంతంగా ఇంటర్నెట్ సదుపాయం కల్పించగలిగామని ఈ యువకుల బృందంలో ఒకరైన షకీల్ అంజుమ్ చెప్పారు.
‘ఈ పనిని మేమే స్వయంగా చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని నిర్ణయించుకున్నాం. మా లక్ష్యం సాధించడానికి రూ.రెండు లక్షలు ఖర్చు చేశాం. నిరంతరాయంగా ఇంటర్నెట్ ఇవ్వడం వల్ల కనీసం 100 మంది మొబైల్ యూజర్లు ఎంతగానో ప్రయోజనం పొందుతున్నారు. కరెంటు లేకున్నా ఇబ్బంది లేకుండా చేసేందుకు 200 ఆంపియర్ల సామర్థ్యం గల ఇన్వెర్టర్ను కూడా అమర్చాం’ అని అంజుమ్, తుషార్,భాను, అభిషేక్ వివరించారు.
అభినందించిన ముఖ్యమంత్రి చౌహాన్
రాజ్గఢ్ జిల్లా కలెక్టర్ తరుణ్ కుమార్ పిఠోడ్ ఈ నెల 1న ఉచిత వై-ఫై రూటర్లను ఆవిష్కరించారు. ఈ గ్రామాల్లో నలుగురు యువకులు ల్యాప్టాప్లు వినియోగిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా కియోస్క్ కూడా వీళ్ల వై-ఫైను ఉపయోగించుకుంటోంది. మారుమూల ప్రాంతానికి వై-ఫై సదుపాయం తెచ్చిన ఈ నలుగురు యువకులను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా అభినందించారు. సాటి యువకులకు వీళ్లు మార్గదర్శకంగా నిలిచారని ప్రశంసించారు. వీరి భవిష్యత్ ప్రణాళికలకు అవసరమైన నిధులు, సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
భారత్లో తొలి వై-ఫై ఇంటర్నెట్ కుగ్రామాలు
Published Mon, Jan 11 2016 8:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివారం రాహుల్ గాంధీ..
హోమ్ ఓటింగ్ ప్రారంభం
రాజకీయ లబ్ధి కోసమే దుష్ప్రచారం
నరేంద్ర మోదీ.. అమిత్ షా..
జిల్లాపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టత ఇవ్వాలి
ఆలోచించి ఓటు వేయండి
కేటీఆర్.., హరీశ్రావు..
హెలీప్యాడ్ ఏర్పాటును పరిశీలించిన ఎమ్మెల్యే
జిల్లాల రద్దు లీకులపై సీఎం స్పందించాలి
ప్రమోషన్లు, బదిలీలు తక్షణమే చేపట్టాలి
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement