జైపూర్లో మెట్రో రైలు షురూ | metro trains launched in jaipur | Sakshi
Sakshi News home page

జైపూర్లో మెట్రో రైలు షురూ

Jun 3 2015 7:08 PM | Updated on Oct 16 2018 5:07 PM

జైపూర్లో మెట్రో రైలు షురూ - Sakshi

జైపూర్లో మెట్రో రైలు షురూ

రాజస్థాన్ రాజధాని జైపూర్లో మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యాయి.

జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్లో మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే మెట్రో రైలును ప్రారంభించారు. భారత్లో ఇప్పటి వరకు ఐదు నగరాల్లో మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు జైపూర్ వీటి సరసన చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement