'సుప్రీం'కు కాల్ డేటా వ్యవహారం | call data issue will reach to supreme court | Sakshi
Sakshi News home page

'సుప్రీం'కు కాల్ డేటా వ్యవహారం

Jul 22 2015 1:51 PM | Updated on Sep 2 2018 5:24 PM

ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన కాల్‌ డేటా వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.

న్యూఢిల్లీ : ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన కాల్‌ డేటా వ్యవహారం సుప్రీంకోర్టుకు  చేరింది. కాల్‌ డేటా వివరాలు అందజేయాలన్న విజయవాడ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాలను సర్వీసు ప్రొవైడర్స్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఈ కేసు గురువారం విచారణకు వచ్చే అవకాశముంది.

ఓటుకు కోట్లు కేసులో కాల్‌ డేటా వివరాలు కీలకం కావడంతో ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. కాల్‌ డేటా వివరాలు కోరుతూ సర్వీసు ప్రొవైడర్లకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు నోటీసులిచ్చి మరీ విచారణకు పిలిపించారు.  కాల్‌ డేటా వివరాలు ఇవ్వాలని సర్వీసు ప్రొవైడర్లపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement