విశాల్, శ్రీదివ్య జంటగా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘రాయుడు’. ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ అధినేత జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. విశాల్ కెరీర్లో ‘రాయుడు’ క్రేజీ చిత్రమవుతుంది. మేలో పాటలను, అదే నెల 20న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘రఘువరన్ బీటెక్’ చిత్రానికి దర్శకత్వం వహించిన వేల్రాజ్ ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ అందించడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమాన్, సమర్పణ: విశాల్.
మాస్.. మాస్గా..!
Published Sun, Apr 17 2016 11:35 PM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- అమ్మా... నా పేరు గుర్తుందా?
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- చట్టం మీ బాబు చుట్టమా రామోజీ?
- Israel-Hamas war: వెళ్లిపోవాల్సిందే...రఫా ప్రజలకు మరోసారి ఇజ్రాయెల్ అల్టిమేటమ్
- ఇక మాటల్లేవ్!
- ‘ఏబీవీ’ అవినీతి నిజం
- ‘ప్లేఆఫ్స్’కు కోల్కతా
- వందో ఆస్కార్కి నాలుగు వేల కోట్లు!
Advertisement