హైదరాబాద్లో మహిళ హత్య | woman murdered at hyderabad falaknuma budge | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో మహిళ హత్య

Dec 18 2015 10:47 AM | Updated on Sep 4 2018 5:07 PM

చాంద్రాయణగుట్టపరిధిలోని ఫలక్‌నూమా బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం ఓ గుర్తుతెలియని మహిళ హత్యకు గురైంది.

హైదరాబాద్‌సిటీ: చాంద్రాయణగుట్టపరిధిలోని ఫలక్‌నూమా బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం ఓ గుర్తుతెలియని మహిళ హత్యకు గురైంది. హత్యకు గురైన మహిళ దగ్గర ఓ సెల్‌ఫోన్, ఓ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడో హత్య చేసిన అనంతరం బ్రిడ్జి వద్ద పడవేసి ఉంటారని తెలుస్తుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement