ట్రైడెంట్ హోటల్ ఎదుట బ్యాంకు సిబ్బంది ఆందోళన | Sakshi
Sakshi News home page

ట్రైడెంట్ హోటల్ ఎదుట బ్యాంకు సిబ్బంది ఆందోళన

Published Fri, Jun 10 2016 11:43 AM

punjab national bank employees protest at trident hotel hyderabad

హైదరాబాద్‌సిటీ: మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్ ముందు పంజాబ్ నేషనల్ బ్యాంకు సిబ్బంది శుక్రవారం ఆందోళనకు దిగారు. తమ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.800 కోట్ల రుణాన్ని వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. బ్యాంకు సిబ్బంది ధర్నాపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ట్రైడెంట్ హోటల్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
 

Advertisement
Advertisement