- బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్
- ప్రధాని పర్యటన నేపథ్యంలో పార్టీ పదాధికారుల భేటీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సహకారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇక నుంచి మూడు నెలలకోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 7న మోదీ రాష్ట్రానికి మొదటిసారి వస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలను పార్టీ నేతలు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో శనివారం పదాధికారుల సమావేశం జరిగింది. అనంతరం ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తో పాటు చింతా సాంబమూర్తి, టి.ఆచారి, జి.ప్రేమేందర్రెడ్డిలు సమావేశ వివరాలను మీడియాకు తెలిపారు. మోదీ పర్యటన నేపథ్యంలో కార్యక్రమాలకోసం సమావేశంలో విస్తృతంగా చర్చించామన్నారు.
ఈ సందర్భంగా పూర్తిస్థాయి కార్యకర్తల మహా సమ్మేళనం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతీ పోలింగ్బూత్ నుంచి కనీసం ఐదుగురు కార్యకర్తలు, ఒక మహిళా కార్యకర్త ఉండేలా చూస్తున్నామన్నారు. ప్రధానితో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ప్రతీ మూడు నెలలకొకసారి రాష్ట్రంలో పర్యటిస్తారని ప్రభాకర్ వెల్లడించారు. అలాగే ఇక నుంచి రాష్ట్రంలో తరచుగా కేంద్రమంత్రుల పర్యట నలు కూడా ఉంటాయని చెప్పారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎస్సీ వర్గీకరణ, హైకోర్టు విభజన సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు.
3 నెలలకోసారి ప్రధాని పర్యటన
Published Sun, Jul 24 2016 2:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement